CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాలీబాల్ జట్టుకు బహుమతి ప్రధానం చేసిన ఏ ఎస్ పి శబరీష్

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం పోలిస్ శాఖ వారి అధ్వర్యంలో సి ఐ సట్ల రాజు  అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి వాల్లీబాల్ పోటీల చివరి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా పాల్గొని విజేత గొందిగూడెం జట్టుకు బహుమతి ప్రధానం చేసిన ఏ ఎస్ పి శబరీష్,ఎంపీపీ ముత్తినేని సుజాత, జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ.అలాగే ఈ పోటీలలో రన్నరప్ గా నిలిచిన తుమ్మలచెరువు జట్టును అభినందించి వారికి బహుమతి ప్రధానం చేసారు.ఈ కార్యక్రమంలో దొసపాటి పిచ్చెశ్వరరావు,సర్పంచ్ పర్షిక సూరిబాబు, పి ఈ టి బట్ట హారిబాబు,మడకం క్రిష్ణ,సర్వేశ్వరరావు,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,పిట్ట శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: