మన్యం టీవీ: కరకగూడెం .కరకగూడెం ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో శనివారం చిరుమళ్ళ గ్రామనికిచెందిన కరోనా సోకిన వ్యక్తి కరకగూడెం ప్రెస్ క్లబ్ మిత్రునికి నిత్యావసర వస్తువులు పండ్లు కూరగాయలు నూనె గుడ్లు పంపిని చేశారు.అనంతరం కరోనా సోకిన వ్వక్తి అరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సారిక.లింగయ్య దుర్గం ప్రెమ్ కుమార్ ఎండి రపీ రాము సాయికిరణ్ బిక్షపతి లు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: