CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చర్ల మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ విజేత కొయ్యూరు జట్టు..

Share it:

 


మన్యం టీవీ చర్ల:చర్ల మండలంలోని పోలీసువారి ఆధ్వర్యంలో జరిగినటువంటి వాలీబాల్ టోర్నమెంట్లో ఫైనల్ కు వచ్చిన మామిడి గూడెం మరియు కొయ్యూరు జట్లు తలపడగా కొయ్యూరు గ్రామం జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన  ఏ ఎస్ పి వినీత్ మాట్లాడుతూ గ్రామ ప్రాంతాలు మరియు అడవి ప్రాంతాల్లో ఉండే యువకులకు పోలీసువారికి మధ్య స్నేహ సంబంధాలు పెంచడం కోసం, గిరిజన యువకుల్లో ఉండే క్రీడ నైపుణ్యాన్ని వెలుగు తీయడం కోసం ఈ టోర్నమెంట్ నిర్వహించామని మరియుపోలీస్ శాఖలో తీయబోయే ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ కూడా ఇక్కడ ఇవ్వబడుతుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి. ఎ అశోక్ కుమార్ , ఎస్సై రాజు వర్మ, ఎస్సై వెంకటప్పయ్య, సిఆర్పిఎఫ్ కమాండర్, పీ. డీ శ్రీను, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: