CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోటెత్తిన శివాలయాలు ....

Share it:




 కార్తీక మాసం చివరిసోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది. ఇవాళ తెల్లవారుజామున స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి కల్యాణ మండపంలో మహా లింగార్చన చేయనున్నారు. 

Share it:

TELANGANA

Post A Comment: