..
ప్రతి కుల సంఘానికి ఓ భవనం ఉండాలి. అది రాజధాని నడిబొడ్డున. ఎంత ఖర్చు అయినాపర్వాలేదు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతుకాలి. ఇదే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని ప్రధాన కుల సంఘాలకు ప్రత్యేక భవనాలు కట్టిస్తానని మాట ఇచ్చారు. మాటతప్పని నేతగా అన్ని కుల సంఘాలకు కోట్లాది రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆ భవనాల నిర్మాణ పనులు పూర్తికాగా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరనున్నది.
Post A Comment: