మన్యం టీవీ,ములకలపల్లి: మండల పరిధికి చెందిన దుంప సాంబశివ ఇటీవికాలంలో తన కుటుంబ సభ్యులతో పాల్వంచ వెళుతుండగా సీతారాంపురం పంచాయతీ ఆనందపురం వద్ద ప్రమాదానికి గురై మరణించాడు.దుంప సాంబశివ వారి కుటంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేసిన జిల్లా జడ్పి చైర్మన్ కోరం కనకయ్య,తదనంతరం వారికి పార్టీ సభ్యత్వం ఉన్నందున సభ్యత్వ ప్రమాద బీమా త్వరగా వచ్చేలా చేస్తానని పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జడ్పి చైర్మన్ కోరం కనకయ్య,సీతాయిగూడేం సర్పంచ్ కారం సుదీర్,
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు,ఉపాధ్యక్షులు తుర్రం శ్రీనువాసురావు,ప్రధాన కార్యదర్శి శనగ పాటి రవి, ఎంపీపీ మట్ల నాగమణి, ఎంపీటీసీ శనగ పాటి మెహర, శనగ పాటి సీతరాములు,రామచంద్రపురం సర్పంచ్ సున్నం సుధాకర్, ఉప సర్పంచ్ శనగ పాటి అంజి ,కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: