......
నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ల పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవారం బిఆర్కే భవన్ లో భేటి అయింది. సబ్ కమిటీ చైర్మన్ రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, సభ్యులు మున్సిపల్ మరియు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్, హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.*
Post A Comment: