మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఎం ఆర్ వో పి.వి రామకృష్ణ అధ్యక్షతన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 31 చెక్కుల పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ రెడ్డి, ఎంపిపి ముత్తినేని సుజాత, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: