మన్యం టీవీ: కరకగూడెం.మండలపరిదిలోని రాళ్ళవాగు పెద్దమ్మ తల్లి గుడి వద్ద మండలంలోని చెక్ డ్యామ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మణుగూరు, కరకగూడెం,పినపాక అళ్ళపల్లి మండలాల టిఅర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు వారి మండలాలలో కావాలసిన పనులు పెండింగ్ పనులగురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మార్కెట్ కమిటి చైర్మెన్ పోడియం ముత్యాలమ్మ నరేందర్, పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ, కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక, జడ్పిటిసి కొమరం కాంతారావు,టీఆరెస్ పినపాక నియోజకవర్గ యూత్ సాగర్ యాదవ్,పినపాక టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: