మన్యం టీవీ మణుగూరు:
రైతు సంఘాల భారత్ బంద్ ను జయప్రదం చేయాలని మణుగూరు మండల ఎంపిటిసి ల సంఘం అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరావు అన్ని వర్గాల ప్రజలను కోరారు.ఢిల్లీ లో రైతుల పై కాల్పులు జరిపిన ఘటన అన్నం పెట్టే రైతన్నలను తీవ్ర మనోవేదన కు గురి చేసింది అని గుడిపూడి.కోటేశ్వరావు అన్నారు.రేపు జరుగు భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటస్తున్నామని,అన్ని వర్గాల ప్రజలు తమ మద్దతు ప్రకటించి జయప్రదం చేయాలని కోరారు.
Post A Comment: