CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ ను సన్మానించిన సాంబశివరెడ్డి

Share it:


మన్యం టీవీ మంగపేట. 

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ రాజ్యసభ ఎంపీ జి.వి యల్ నరసింహరావుని శాలువా కప్పి ఘనంగా సన్మానించిన నాశిరెడ్డి సాంబశివరెడ్డి.  ఈ సందర్బంగా     జి వి యల్ ను  ఘనంగా సన్మానించిన  అనంతరం  దేశానికే వెన్నుముక,  వ్యవసాయానికి ప్రతీక అయిన నాగలిని, మొక్కలను  బహుకరించి శ్రీ భద్రాచలం సీతారామ స్వామి తీర్ధ ప్రసాదాలను, స్వామి వారి చిత్ర పటమును అందజేయటం జరిగింది . ఈ సందర్బంగా స్పైసెస్ బోర్డు డి డి  డా :గాది లింగప్ప స్పైసెస్ బోర్డు డైరెక్టర్ విక్రమ్,, అంజిరెడ్డి, ఉన్నతాధికారులు, ఉత్పత్తి దారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: