మన్యం టీవీ మంగపేట.
జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ రాజ్యసభ ఎంపీ జి.వి యల్ నరసింహరావుని శాలువా కప్పి ఘనంగా సన్మానించిన నాశిరెడ్డి సాంబశివరెడ్డి. ఈ సందర్బంగా జి వి యల్ ను ఘనంగా సన్మానించిన అనంతరం దేశానికే వెన్నుముక, వ్యవసాయానికి ప్రతీక అయిన నాగలిని, మొక్కలను బహుకరించి శ్రీ భద్రాచలం సీతారామ స్వామి తీర్ధ ప్రసాదాలను, స్వామి వారి చిత్ర పటమును అందజేయటం జరిగింది . ఈ సందర్బంగా స్పైసెస్ బోర్డు డి డి డా :గాది లింగప్ప స్పైసెస్ బోర్డు డైరెక్టర్ విక్రమ్,, అంజిరెడ్డి, ఉన్నతాధికారులు, ఉత్పత్తి దారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: