మన్యం టీవీ, బూర్గంపాడు:
బూర్గంపాడు మండలం, లక్ష్మీపురం గ్రామ వాస్తవ్యులు చింతా.ముసలారెడ్డి-రామకోటేశ్వరి దంపతుల కుమార్తె నాగలక్ష్మి ప్రధానం లక్ష్మిపురం గ్రామంలో జరిగింది. ప్రధానం వేడుకలో పాల్గొని నూతన వస్త్రాలను అందించి కాబోయే వధువును ఆశీర్వదించిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాయం.వెంకటేశ్వర్లు
మరియు PACS మాజీ ప్రెసిడెంట్ పోతురెడ్డి.వెంకటేశ్వర రెడ్డి , లక్ష్మీపురం ఉప సర్పంచ్ పోతురెడ్డి.వెంకటేశ్వర రెడ్డి, చింతా.పున్నరెడ్డి, గాదె.నర్సి రెడ్డి.
Post A Comment: