మన్యంటివి,అశ్వారావుపేట: మండల పరిది లోని ఊట్లపల్లి గ్రామపంచాయతీ లోని ఊట్లపల్లి గ్రామంలో నర్సరీ, ప్లాంటేషన్ పనులను సర్పంచ్ సాధు జ్యోత్స్న భాయి శనివారం పర్యవేక్షించారు. నర్సరీ లో విత్తనాలు పెట్టిన బ్యాగ్స్ కు వాటర్ పట్టడం జరిగింది. రహదారి వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ చుట్టూ పిచ్చి మొక్కలు కట్ చేయించి చెత్తా చెదారం తొలగించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: