CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భగీరథ త్రాగునీరు...ఆరోగ్యానికి భేష్ : ఎంపీపీ గుమ్మడి గాంధీ

Share it:


సీఎం కేసీఆర్ మానస పుత్రిక, ప్రపంచం మన్నలు పొందిన మిషన్ భగీరథ త్రాగునీరు ఆరోగ్యానికి భేష్  అని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. ఆయన ఈ రోజు  సీతంపేట లో మిషన్ భగీరథ పైపులైను ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ డాక్టర్ రవి వర్మ , సర్పంచి  శివశంకర్ , ఉప సర్పంచ్  కొండేరు నాగభూషణం వార్డ్ నెంబర్ ర్ పూస రాము ,పంచాయతీ సిబ్బందితదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: