సీఎం కేసీఆర్ మానస పుత్రిక, ప్రపంచం మన్నలు పొందిన మిషన్ భగీరథ త్రాగునీరు ఆరోగ్యానికి భేష్ అని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. ఆయన ఈ రోజు సీతంపేట లో మిషన్ భగీరథ పైపులైను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ డాక్టర్ రవి వర్మ , సర్పంచి శివశంకర్ , ఉప సర్పంచ్ కొండేరు నాగభూషణం వార్డ్ నెంబర్ ర్ పూస రాము ,పంచాయతీ సిబ్బందితదితరులు పాల్గోన్నారు.
Navigation
Post A Comment: