నూగురు వెంకటాపురం
వెంకటాపురం మండలంలోని ఆపై గ్రౌండ్లో మండల స్థాయి గిరిజన పోస్ట్ మీట్ సీఐ శివ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అనేకమంది క్రీడాకారులు సమ జట్లతో మైదానంలో నిండి పోయారు ఈ మీట్ ఇటు గిరిజనులకు ఆటు పోలీసులకు మధ్య సత్సంబంధాలను కలిగిస్తుంది అలాగే ప్రతిభావంతులకు గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతి, అచ్చ నాగేశ్వరరావు పీఈటీలు మరియు అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
Post A Comment: