CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల స్థాయి గిరిజన స్పోర్ట్స్ ని ప్రారంభించిన సీఐ శివప్రసాద్

Share it:

 


నూగురు వెంకటాపురం


వెంకటాపురం మండలంలోని ఆపై గ్రౌండ్లో మండల స్థాయి గిరిజన పోస్ట్ మీట్ సీఐ శివ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అనేకమంది క్రీడాకారులు సమ జట్లతో మైదానంలో నిండి పోయారు ఈ మీట్ ఇటు గిరిజనులకు ఆటు పోలీసులకు మధ్య సత్సంబంధాలను కలిగిస్తుంది అలాగే ప్రతిభావంతులకు గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతి, అచ్చ నాగేశ్వరరావు పీఈటీలు మరియు అనేక మంది  క్రీడాకారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: