ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోని వికలాంగుల అవగాహన నడక ను అమరవీరుల స్థూపం దగ్గర నుండి రవీంద్రభారతి వరకు జరిగిన ప్రభుత్వ సలహాదారు K V రమణ చారి తో కలసి
రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MLA లు ముఠా గోపాల్, అలా వెంకటేశ్వర్ రెడ్డి, కొల్లి నాగేశ్వర్ రావు, ఉమర్ ఖాన్, నందా పాండే, వివిధ వికలాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: