ఖమ్మం నగరం అనతికాలంలోనే ఎవరు ఊహించని విధంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఇరుకైన ప్రధాన రహదారులతో తీవ్ర ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు నేడు ఖమ్మం ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఖమ్మం నగరం త్రీ టౌన్ నేడు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. నేడు సువిశాలమైన రోడ్లతో మూడు బొమ్మల సెంటర్ నేడు ఇలా మారింది..
Post A Comment: