మన్యం టీవీ:కరకగూడెం.రైతు సంఘాల భారత్ బంద్ ను జయప్రదం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు బ్లాక్ కో - ఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్ని వర్గాల ప్రజలను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ లో రైతు ల పై కాల్పులు జరిపిన ఘటన అన్నం పెట్టే రైతన్నలను తీవ్ర మనోవేదన కు గురి చేసింది.నేడు జరుగుతున్న భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటస్తున్నామని,అన్ని వర్గాల ప్రజలు తమ మద్దతు ప్రకటించి జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: