మన్యం టీవీ వాజేడు. ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు బ్రిడ్జి మండపాక సమీపంలో రాత్రి 9 గంటల సమయంలో కారు బైక్ ఢీ కొట్టిన సంఘటనలో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామానికి చెందిన ఆలం విజన్ రావు, గంగూడెం గ్రామానికి చెందిన పునెం సమ్మయ్య లు ఇద్దరు మృతి
Post A Comment: