హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్లో ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. మెజార్టీ స్థానాల్లో భారీ విజయం సాధించే దిశగా ముందుకెళ్తోంది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి సునీత, యూసుఫ్గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్కుమార్ పటేల్ గెలుపొందగా, తాజాగా ఆర్సీ పురం డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేశ్ విజయం సాధించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ 70 స్థానాల్లో, ఎంఐఎం 45, బీజేపీ 30 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో ముందంజలో ఉంది.
Navigation
Post A Comment: