మన్యంటివి,అశ్వారావుపేట: హైదరాబాద్ గ్రేటర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని ఓటమి భయంతోనే ప్రతిపక్షం ముసుగులో ఉన్న గుండాలు ఇలాంటి దాడులు చేయటం ప్రజాస్వామ్యాన్ని అప్రదిష్టపాలు చేయడమేనని అశ్వారావుపేట నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. ఇలాంటివి మళ్లీ పునరావృత్తం అవితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
Navigation
Post A Comment: