మన్యంటీవీ ఏటూరునాగారం:
మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు అగ్ర నాయకుల వాల్ పోస్టర్లను ఆయా ప్రధాన కూడళ్లలో అంటించారు. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తాడ్వాయి మండలం కాల్వ పల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్ర నాయకుని ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం తగిన పారితోషకం వారిపైన ఉన్న రివార్డు అందజేయనున్నట్లు వాల్ పోస్టర్ లో పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు పోలీస్ జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందజేయాలని పేర్కొన్నారు.
Post A Comment: