మన్యం టీవి, కరకగూడెం:రేగా అనుచరులు, కోర్నవెళ్లి వాసి రావుల శ్రీను కరకగూడెం 33/11కేవీ విద్యుత్తు కేంద్రానికి రూ.6500 విలువైన ట్రీ కట్టర్ ని వితరణ అందజేసి ఉదారత గుణాన్ని చాటారు.ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ బి.నాగరాజు, లైన్ మెన్ రవి,జూనియర్ లైన్.మెన్లు బి.రాజ శేఖర్, ఎం.రవి కుమార్,ఎస్. గోపి,ఒర్మన్ ఉపేందర్ తదితరులు పాల్గోన్నారు.
Navigation
Post A Comment: