మన్యం టీవీ ములకలపల్లి: అశ్వారావుపేట నియోజక వర్గానికి చెందిన ఆదివాసీ గిరిజనులకు పొడు భూముల హాక్కు పత్రం ఇవ్వలని సరోజినీ
పురం గ్రామంలో పొదిలి జ్యోతి ఇంటి దగ్గర నిర్వహించిన సమావేశంలో సున్నం నాగమణి టీ పి సి సి మహిళ కాంగ్రెస్ జనరల్ సెక్రటరి మరియు జెడ్ పి టి సి ములకలపల్లి డిమాండ్ చేశారు. సున్నం నాగమణి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదివాసీ గిరిజనులకు మూడున్నర లక్షల ఎకరాలకు పొడుభూములకు హక్కు పత్రలను కల్పించారు.ఆదివాసీ గిరిజన గ్రామాలలో సోలార్,త్రాగునీరు,రహదారులు లేకపోవడానికి అటవీశాఖ అధికారులే ముఖ్యకారణం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సున్నం నాగమణి జెడ్ పి టి సి,పొదిలి జ్యోతి మండల మహిళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, కార్యకర్తలు, పాల్గొన్నారు
Post A Comment: