CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

176 మంది క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు పంపిణీ

Share it:

 


ఎంపీపీ గుమ్మడి గాంధీ

మన్యం టీవి,పినపాక :మండల వ్యాప్తంగా ఈ రోజు 176 మంది క్రైస్తవ కుటుంబాలకు కెసిఆర్ క్రిస్మస్ కానుకలను ఎంపీపీ గుమ్మడి గాంధీ అందజేశారు.ఈ కార్యక్రమంలో  తాశీల్దారు ఉమామహేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆర్ఐ వీర్రాజు, పాస్టర్ల సంఘం చైర్మన్ ప్రభుదాస్, మైపా జోసఫ్, క్రైస్తవ కుటుంబాలు  పాల్గొన్నాయి.

Share it:

TELANGANA

Post A Comment: