ఎంపీపీ గుమ్మడి గాంధీ
మన్యం టీవి,పినపాక :మండల వ్యాప్తంగా ఈ రోజు 176 మంది క్రైస్తవ కుటుంబాలకు కెసిఆర్ క్రిస్మస్ కానుకలను ఎంపీపీ గుమ్మడి గాంధీ అందజేశారు.ఈ కార్యక్రమంలో తాశీల్దారు ఉమామహేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆర్ఐ వీర్రాజు, పాస్టర్ల సంఘం చైర్మన్ ప్రభుదాస్, మైపా జోసఫ్, క్రైస్తవ కుటుంబాలు పాల్గొన్నాయి.
Post A Comment: