మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి (నవంబర్ 26):అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రం నివాసియిన మారగాని.శ్రీనివాసరావు,మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీలో స్థానం ను పొందారు.ఆయన మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శివాలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.అంతేగాక ఆయన శివాలయ పున:వ్యవస్థాపకులు,ధర్మకర్త.మండల అభివృద్ధికి కూడా దోహదపడిన ఆయనకు ఈ శతజయంతి ఉత్సవ కమిటీలో స్థానం లభించినందుకు,మండలంలోని అభిమానులు సంతోష భావనలు వ్యక్త పరుస్తూ,అభినందనలు తెలియజేశారు.
Navigation
Post A Comment: