మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో మంగళవారం బూర్గంపాడు గ్రామ పంచాయతీ పరిధిలలోని సంజీవరెడ్డి పాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత...PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు..
ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గోపీరెడ్డి రమణ రెడ్డి,మండల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్, స్థానిక సర్పంచు సిరిపురపు స్వప్న ,ఎమ్మార్వో కిషోర్,PACS CEO బి వి ప్రసాద్,సొసైటీ డైరెక్టర్ బొల్లు రవి, ఏఈఓ లలిత,PACS సిబ్బంది తిరుపతి రెడ్డి, ఉమర్,మారం శ్రీనివాస రెడ్డి, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: