మన్యం టీవి, పినపాక:మండల పరిధిలోని ఎల్చిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో కరోనా బారిన పడిన బాలింతకు సీడీపీవో జయలక్ష్మి. బియ్యం, కూరగాయలు, గుడ్లు, నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్ వాడీ కార్యకర్త విజయలక్ష్మి, ఆశ కార్యకర్త బోడ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: