CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మృతుల కుటుంబాలకు పాయం పరామర్శ

Share it:


మన్యం టీవి,పినపాక :పినపాక, కరకగూడెం మండలాలకు చెందిన పలువురు మృతుల కుటుంబాలకు పినపాక మాజీ శాశన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పరామర్శించారు.  జానంపేట గ్రామ నివాసి బెడద.సురేందర్ గ తల్లి గ సుభద్రమ్మ దశ దిన కర్మలకు హాజరై చిత్రపటానికి  పూలు వేసి నివాళులర్పించారు.అలాగే కరకగూడెం మండలం, రేగళ్ల గ్రామ నివాసి కొమరం.పాపక్క దశదిన కర్మలకు హాజరై చిత్రపటానికి పూలు వేసి  నివాళ్ళు అర్పించారు.

Share it:

TELANGANA

Post A Comment: