మన్యం టీవి,పినపాక :పినపాక, కరకగూడెం మండలాలకు చెందిన పలువురు మృతుల కుటుంబాలకు పినపాక మాజీ శాశన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పరామర్శించారు. జానంపేట గ్రామ నివాసి బెడద.సురేందర్ గ తల్లి గ సుభద్రమ్మ దశ దిన కర్మలకు హాజరై చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.అలాగే కరకగూడెం మండలం, రేగళ్ల గ్రామ నివాసి కొమరం.పాపక్క దశదిన కర్మలకు హాజరై చిత్రపటానికి పూలు వేసి నివాళ్ళు అర్పించారు.
Navigation
Post A Comment: