మన్యం టీవి, పినపాక:బీజేపీ మండల నాయకులను ఏడూళ్ల బయ్యారం పోలీసులు అరెస్టును చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు.. ధూళిపూడి శివప్రసాద్ మాట్లాడారు.ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎట్టి సర్వేశ్వరరావు కొట్టం రమాదేవి ,కొత్తపల్లి ఉప్పలయ్య, దార్ల శ్రీకాంత్ ,నరేష్ ,పూస దుర్గారావు కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: