మన్యం టీవీ చర్ల:
వనవాసీ కళ్యాణ్ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయ సమితి వారి ఆ ద్వర్యం లో బొదనెళ్ళి గ్రామ పంచాయతీ పరిధిలో గల వలస గొత్తి కోయా గ్రామంలో కార్తీక పౌర్ణమి సంద్భంగా దుప్పట్లును 49 కుటుంబాలకి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనవసి కళ్యాణ పరిషత్ జిల్లా మహిళా ప్రముఖ పెద్దాడా ఆశాలత మాట్లాడుతూ వనవసీ కళ్యాణ పరిషత్ చేయు ప్రకల్పలు గిరిజనుల విద్యా వైద్య మరియు కనుమర్గైపోతున గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను తరువాతి తరాలకి అందియటంలో తోడ్పడుతుంది అనితెలియజేసరు. ఈ కార్యక్రమంలో కొమరం భీం విద్యార్థి నిలయ సమితి కార్యదర్శి కోరం సూర్య నారాయణ ఉపాధ్యక్షులు తాటి పాపారావు , సున్నం రాజేష్ , గొందీ శోభన్ బాబు ఏకోపా ద్యయ ఆచర్యురాలు నుప రాధ ఐతమ్ రాజు ,అరుణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: