మన్యంటీవీ, అన్నపురెడ్డిపల్లి (నవంబర్ 14):అన్నపురెడ్డిపల్లి మండలంలోని గుంపెన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో 67 వ వారోత్సవాలను నిర్వహించారు.సంఘం చైర్మన్ బోయినపల్లి.సుధకర్ రావు పతాక ఆవిష్కరణ చేశారు.బోయినపల్లి.సుధకర్ రావు మాట్లాడుతూ సోసైటీ పరిధిలో నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్దం చేశామని తెలిపారు.ఈ వారోత్సవాల కార్యక్రమంలో సోసైటీ సెక్రటరీ సున్నం.వెంకటేశ్వరావు,సోసైటీ సిబ్బంది,పోట్రు.వెంకటేశ్వరావు,ఎన్.వెంకటనారాయణ, మరికొంత మంది డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: