మన్యం టీవీ మణుగూరు:
జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా 142 వ డివిజన్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రసన్న లక్ష్మి గెలుపు కోసం అడ్డగుట్ట ఏరియా ఎన్నికల ఇంచార్జ్ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న మణుగూరు జెడ్పిటిసి పోచం నరసింహారావు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, మణుగూరు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు,నాయకులు ముద్దంగుల కృష్ణ,తంత్రపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: