\
మన్యం టీవీ వాజేడు.. : వాజేడు మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో మన్యం మనుగడ మాసపత్రికను (నవంబర్) జడ్పిటిసి తల్లడి పుష్పలత గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రమణారావు . టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి. టిఆర్ఎస్ మండల నాయకులు ఎల్లయ్య.గారు తుడుం దెబ్బ నాయకులు సురేందర్ ఏవీఎస్పి వినాయకులు జగన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: