మన్యం టీవీ ఏటూరునాగారం:
ఏటూరునాగారం మండలం రొయ్యూర్ గ్రామానికి చెందిన గజ్జల మోహన్ రావు కిడ్నీ సమస్యతో భాదపడుతు ఇటీవల మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని నేతకానీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనగాం నరేష్ మరియు రాష్ట్ర నాయకులు కావిరి అర్జున్, రోహీర్ గ్రామ అధ్యక్షులు సోదరి రమేష్, మండల అధ్యక్షులు అకుదారి గంగాధర్ మండల యూత్ అధ్యక్షులు సోదరి హరీష్ అతని కుటుంబాన్ని కలిసి పరామర్శించిడం జరిగింది. అలాగే నేతకానీ కులస్థులకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలియజేస్తు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సోదరి సమ్మయ్య, సోదరి దుర్గారావు, కొండగొర్ల తిరుపతి, గట్టు నర్సింహులు, పూతల విజయ్,గజ్జల శంకర్, సోదరి వెంకటేష్, సోదరి సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: