142వ డివిజన్ ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు...
ఈరోజు: హైదరాబాదులో త్వరలో జరగనున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో 142వ అడ్డగుట్ట డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి గారి గెలుపు కోసం లోయనగర్ లో ఇంటింటికి తిరుగుతూ తమ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి గెలిపించగలరని ప్రచారం చేస్తున్న... పినపాక మండలం TRSV విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యాంపాటీ సందీప్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు నిఖిల్ సాయి, సత్యనారాయణ రాజు , తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: