మన్యం టీవీ, కొత్తగూడెం: నవంబర్ 8 కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న హోటల్ సూర్య ప్యాలేస్ ప్రక్కన ఉన్న శ్రీ మహాలక్ష్మీ ఎలక్ట్రికల్స్ షాపు లో కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు, అగ్ని మాపక సిబ్బంది, ఎంతో వ్యయ ప్రయాసలతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఆ సమయం లో త్రీ టౌన్ సీఐ వేణు చందర్ మంటలను సైతం లెక్కచేయకుండా మంటలను అదుపు చేయడానికి కృషి చేశారు.మన్యం టీవీ ప్రతినిధులు చింతల.చిరంజీవి, కోర్సా.శ్రీరామ్,దాది.చంటి, స్థానికులు తో కలిసి తమ వంతు సహాయ సహకారాలు అందజేశారు.
షాపు యాజమాని చిరుత.మహేందర్ వివరాలు ప్రకారం అతని షాపు అగ్నిప్రమాదం లో సుమారు 25,00,000 ఆస్తి నష్టం జరిగి ఉంటుంది, తెలియజేసారు.
Post A Comment: