CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బీజేపీ పై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్ రావు .. - భాజపా ఎన్నికల సంఘం ముందు చేసిన ధర్నా డ్రామా.

Share it:



- భాజపా ఎన్నికల సంఘం ముందు చేసిన  ధర్నా డ్రామా.


-  ప్రచారం కోసం 12మంది కేంద్ర మంత్రులను, జాతీయ అధ్యక్షున్ని, ప్రధాన మంత్రిని కూడా తీసుకొచ్చారు.


-  4 ఓట్లు వస్తాయన్న ఆశతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.


- ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా.. ఎన్నికల ప్రచారం ఉండాలి. కానీ బీజేపీ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది.


-  ఫేక్ మీడియా నడపడంలో బీజేపీ కి నోబెల్ బహుమతి వస్తుంది.


-  దుబ్బాక ఉప ఎన్నికల  రోజు కాంగ్రెస్ అభ్యర్థి తెరాసలో చేరుతున్నట్టు ఓ ఛానెల్ లోగోతో తప్పుడు వీడియో సృష్టించి వదిలారు.


- ఇలానే ఈసారి కూడా, నేను, మా కీలక నేతలు పార్టీ మారినట్టు ప్రముఖ ఛానెళ్ల నకిలీ లోగోలతో వీడియోలు తయారు చేయించారు.


- ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో గతంలో జరిగిన మత కల్లోలాలు, ప్రార్ధన మందిరాల్లో మాంసం వేయడం వంటి వీడియోలు మళ్ళీ ఇక్కడ జరిగినట్టు తప్పుడు ప్రచారం చేయబోతున్నారు.


- వీటిపై మాకు స్పష్టమైన సమాచారం ఉంది.


-  భాజపా సోషల్ మీడియాను ఫేక్ మెడియగా మార్చింది.


-  ఇటువంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.


- భాజపా దాడులకు కూడా పాల్పడే అవకాశం ఉంది. 


- బీజేపీ ప్రేస్టేషన్ లోకి వెళ్ళింది. 


-  తెరాస శ్రేణులు సంయమనంతో ఉండాలి.

Share it:

TELANGANA

Post A Comment: