CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ములుగు జిల్లా మహిళా కాంగ్రేస్ అద్యక్షురాలుగా కొమురం ధనలక్ష్మి

Share it:



మన్యం టీవీ మంగపేట. 


ములుగు జిల్లా మహిళా కాంగ్రేస్ పార్టీ అద్యక్షురాలుగా మంగపేట మండలానికి చెందిన కొమురం ధనలక్ష్మిని ఎన్నిక చేసినట్లు ఎమ్మెల్యే సీతక్క  తెలిపారు.ఈ సందర్బంగా నూతన అధ్యక్షురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ నా పైన ఉన్న నమ్మకముతొ ఇంతటి బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే సీతక్కకి అలాగే జిల్లా అధ్యక్షులు నల్లేల కుమార్ కుమార స్వామికి జిల్లా నాయకులకు నియోజక వర్గ అన్నీ మండలాల అద్యక్షులకు మండల నాయకులకు యువతకు ధన్యవాదాలు  తెలిపారు. కాంగ్రేస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నియోజక వర్గాల్లొ మహిలలకు అన్ని వేళల అందుబాటులొ ఉంటూ వారి కష్ట సుఖాల్లొ తోడుగా ఉంటానని అన్నారు. నేతృత్వ తములొ పార్టీకి పని చేసె అవకాశం దొరకడము చాలా అదృష్టంఅని  త్వరలోనె అక్క  అనుమతితొ అన్నీ మండలాల్లొ సీతక్క మహిళా చైతన్య సమితీ ఏర్పాటు చేస్తామని అన్నీ మండలాల్లొ కాంగ్రేస్ మహిళా విభాగాలను పూర్తి చేస్తామని ఆవిడ అన్నారు ప్రతీక్షణము ప్రజా హితమై పోరాడె సీతక్క అడుగుజాడల్లొ నడుస్తానని తెలిపారు.ఈ కార్యాక్రమములొ బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న ,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, కిసన్ జిల్లా అద్యక్షులు గొల్లపల్లి రాజెందర్, బి సి సెల్ అద్యక్షులు పల్నాటి నాగేష్వర్ రావు, మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి ,మైనారిటి సెల్ జిల్లా అధ్యక్షులు అయూబ్ ఖాన్, యం.పి.పి చెరుకురి సతీష్ చౌలమ్ వెంకటేశ్వర్లు, హిదాయిత్,భగవాన్ రెడ్డి యానయ్య బాలకృష్ణ, కారుబోతుల నర్సయ్య, బండపల్లి రవి కాంతారవు, యూత్ అధ్యక్షులు గౌతమ్ మార్పుల దయాకర్ రెడ్డి,  మురుకుట్ల నరేందర్ పొదెమ్ నాగేశ్వర్ రావు కొత్తపల్లి సునీల్,మంగపేట మండల కాంగ్రేస్ నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: