మన్యం టీవీ ఏటూరునాగారం:
ఏటూరునాగారం సబ్ డివిజన్ కు కొత్తగా వచ్చిన ఏ ఎస్ పి గౌస్ ఆలం ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తుడుం దెబ్బ ప్రజా సంఘల నాయకులు తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు పొడెం రత్నం, ములుగు జిల్లా ఉపాధ్యక్షులు వట్టం జనార్ధన్, మండల అధ్యక్షులు పలక నర్సింహులు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వావిలాల స్వామి మరియు ఆదివాసి ఉద్యోగుల సంఘం నాయకులు చెరుకుల ధర్మయ్య, పొదెం కృష్ణ ప్రసాద్, కోటె రవి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: