మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామ వాస్త్యవ్యులు కనకమేడల వెంకటరత్నం(గోపులు) దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలామాల వేసి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య .ఈ కార్యక్రమంలో నెల్లిపాక సహకార సంఘం అధ్యక్షులు తుక్కాని మధుసూధనరెడ్డి,నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: