CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రారంభానికి సిద్ధమైన పడమట నర్సాపురం గ్రామపంచాయతీ లోని "రైతు వేదిక "భవనం...

Share it:


మన్యం టీవీ : జూలూరుపాడు,

మండలంలో 4 రైతు వేదిక భవన నిర్మాణ పనులు జరుగుతుండగా.. పడమట నర్సాపురం గ్రామ పంచాయతీలో "రైతు వేదిక" భవన నిర్మాణం ప్రారంభానికి సిద్ధమై తుది మెరుగులు దిద్దుకుంటోంది. రైతు వేదిక భవన నిర్మాణం చుట్టూ ఫెన్సింగ్ వర్క్, అలాగే ఆహ్లాదకరంగా ఉండేందుకు రకరకాల మొక్కలను నాటుతున్న ట్లు ,విద్యుత్ ఏర్పాటుచేసి ఎల్ ఈ డి లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు , గ్రామ సర్పంచ్ కట్రం మోహన్ రావు  మన్యం టీవీకి తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: