వెంకటాపురం(నూగూరు)
వెంకటాపురం మండల కేంద్రంలో మార్కెట్ యాడ్ లో మరియు నూగూరు లో గిరిజన సహకర సంస్థ నుండి వరిధాన్యం కోనుగోలు కేంద్రాలు ను ప్రారంభించిన యంపిపి సతీష్ కుమార్,జడ్పీటీసీ పాయం రమణ.వరి "ఎ"గ్రేడ్ రకానికి 1888 /- కామన్ రకానికి 1868 /-లుగా ఉంది. ఈకార్యక్రమం వైఎస్ యంపిపి సైద్ హుస్సేన్,సర్పంచ్ అట్టం సత్యవతి,ఇండ్ల లలిత మరియుస్థానిక తహశీల్దార్ అంటి నాగరాజు, గిరిజన సహకర సంస్థ మేనేజర్ (వెంకటాపురం) సమ్మయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: