మన్యం టీవీ ఏటూరునాగారం:
రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి-ములుగు జిల్లాల రైతు సమన్వ సమితి అధ్యక్షుడు పల్లా బుఛ్ఛయ్య అన్నారు.సోమవారం కన్నాయిగూడెం మండలో వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంబించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవధ్ధు అని అన్నారు.రైతులను అబివృధ్ధి చేయటము కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమములు ప్రవేశపెట్టింది అని బుఛ్ఛయ్య అన్నారు .ఈ కార్యక్రమంలో యంపిపి జనగాం సమ్మక్క, సర్పంచులు ప్రభాకర్ ,చింత నర్సక్క,యంపిటిసి ఆలం నర్సక్కరాంబాబు,యంపిడివో బాబు,యంపివో హన్మంతరావు,ఏవో నాగేశ్వర్ రావు ,ఏఇవో , టిఆర్ యస్ మండలపార్టి అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: