హైదరాబాద్; బంజారా హిల్స్ నందు నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం నిర్మాణ పనులను రాష్ట్ర హోంమంత్రి మెహమూద్ అలీ తో కలిసి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పరిశీలించారు.కేటీఆర్ వెంట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిజిపి మహేందర్ రెడ్డి , హైద్రాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ , సైబరాబాద్ పోలీస్ కమీషనర్ విసి సజ్జనార్ పోలీస్ అధికారులు ఉన్నారు.
Navigation
Post A Comment: