మన్యం టీవీ మంగపేట
ఏటూరునాగారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో కుసుమ రవీందర్ కాంగ్రెస్ పార్టీ మండలం ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య చేతుల మీదుగా సోమవారం రోజు మహాత్మ జ్యోతి రావు పూలే గ్రహ ప్రతిష్టాపన భూమి పూజ ఆహ్వాన కరపత్రికను ఆవిష్కరించారు.మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు.విగ్రహ కమిటీ చైర్మన్ తిమ్మంపేట మాజీ సర్పంచ్ గొనె తిరుపతి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్యను అందించడానికి జీవితాంతం కృషి చేసిన కార్ల మహనీ యుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు నవంబర్ 28 తారీఖున తిమ్మంపేటలో జరిగే భూమి పూజా కార్యక్రమానికి అంబేద్కర్ వారసులు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్వేరో జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల శ్రీనివాస్,యల్పి ముత్యాలు సిపిఎం,లఎంపెల్లి వీరాస్వామి స్వేరో,ఎంఆర్పి ఎస్ మల్లేష్,పాల్గొన్నారు.
Post A Comment: