ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు జి.హెచ్.ఎం.సి ఎన్నికల ప్రచారం పిలుపు మేరకు మన్యం టీవీ అశ్వాపురం:ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపు మేరకు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆదివారం మండలం నుండి పలువురు టిఆర్ఎస్ యువ నాయకులు హైదరాబాద్ తరలివెళ్లి 142 డివిజన్లో టిఆర్ఎస్ అభ్యర్థి లింగని ప్రసన్న లక్ష్మి గెలుపుకొరకు ప్రచారం నిర్వహించారు.
Navigation
Post A Comment: