మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని గుట్ట మల్లారం లో దారుణ హత్య జరిగింది. నిన్న రాత్రి సమయం లో హత్య జరిగినట్టు గా తెలుస్తుంది.తలపై కర్రతో బలంగా కొట్టడం తో మృతి చెందారు.మృతుడు షేక్ యాకుబ్ పాషా 35 వయస్సు తండ్రి జలలుద్దీన్, మతం ముస్లిం,వృత్తి ఎలాక్ట్రిషన్ అడ్రెస్ గుట్టమల్లరం పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
Post A Comment: