CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం మనుగడ మాసపత్రికను స్వీకరించిన అశ్వాపురం సిఐ సట్ల రాజు

Share it:


మన్యం టీవీ, అశ్వాపురం:          తెలంగాణ విప్,  పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు స్థాపించిన మన్యం మనుగడ నవంబర్  మాసపత్రికను అశ్వాపురం సిఐ సట్ల రాజు స్వీకరించడం జరిగినది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలపై  పత్రిక అనేది రావడం శుభపరిణామం అని దీనిని స్థాపించిన రేగా కాంతారావు కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మాస పత్రిక ద్వారా నాలెడ్జ్  పెరుగుతుందని తెలియపరిచారు.

Share it:

TELANGANA

Post A Comment: