మన్యం టీవీ, అశ్వాపురం: తెలంగాణ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు స్థాపించిన మన్యం మనుగడ నవంబర్ మాసపత్రికను అశ్వాపురం సిఐ సట్ల రాజు స్వీకరించడం జరిగినది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలపై పత్రిక అనేది రావడం శుభపరిణామం అని దీనిని స్థాపించిన రేగా కాంతారావు కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మాస పత్రిక ద్వారా నాలెడ్జ్ పెరుగుతుందని తెలియపరిచారు.
Navigation
Post A Comment: