CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించి భద్రాద్రి బీసీ సంఘం

Share it:



 వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించి భద్రాద్రి బీసీ సంఘం


మన్యం టీవీ, బూర్గంపాడు:


జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలో ఉగ్రదాడిలో నేలకొరిగి వీరమరణం పొందిన ర్యాడా మహేష్, ప్రవీణ్ కుమార్ రెడ్డి లకు ఘన నివాళి అర్పించిన భద్రాద్రి బీసీ సంగం.

 ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు, ఉపాధ్యక్షులు మెండే చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజ్జంకి కనకాచారి, చీమలపాటి కోటేశ్వరరావు, మండల అధ్యక్షులు  కేసాగాని శ్రీనివాస్ గౌడ్ ,విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు జమ్మి సాయిరాం, సందీప్, మున్నూరు కాపు సంగం అధ్యక్షులు దాసరి సాంభ, కుమ్మరి సంగం జిల్లా ఉపాధ్యక్షులు నిదానపల్లి బాలకృష్ణ. బీసీ నాయకులు ప్రేమ్ కుమార్, సతీష్, పోతుగంటి రాం ప్రసాద్, శ్రీనివాస్, గోపి తదితరులు పాల్గొన్నారు.




Share it:

TELANGANA

Post A Comment: